ఘనంగా ' బుంగ మూతి ' పుస్తకావిష్కరణ
 రచయిత పట్రాయుడు కాశీవిశ్వనాథం రాసిన ' బుంగ


మూతి' పలుకుబడి కథల సంపుటిని బాల్యమిత్రురాలు శ్రీమతి అమరపిని కృష్ణవేణి(పిల్లా) వారి భర్త కీ.శే అమరపిని నూకరాజు గారికి అంకితమిస్తూ  ప్రచురించారు. ఈ రోజు విశాఖలోని వారి స్వగృహం లో బంధుమిత్రుల సమక్షంలో బుంగమూతి పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత శ్రీ కాశీవిశ్వనాథం పట్రాయుడు దంపతులను సన్మానించారు.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
బుంగమూతి పుస్తకావిష్కరణ నిరాడంబరంగా, చక్కగా చేసిన మీకు నవ్వు మూతితో అభినందనలు తెలుపుకొంటున్నాను