రచయిత పట్రాయుడు కాశీవిశ్వనాథం రాసిన ' బుంగ
మూతి' పలుకుబడి కథల సంపుటిని బాల్యమిత్రురాలు శ్రీమతి అమరపిని కృష్ణవేణి(పిల్లా) వారి భర్త కీ.శే అమరపిని నూకరాజు గారికి అంకితమిస్తూ ప్రచురించారు. ఈ రోజు విశాఖలోని వారి స్వగృహం లో బంధుమిత్రుల సమక్షంలో బుంగమూతి పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత శ్రీ కాశీవిశ్వనాథం పట్రాయుడు దంపతులను సన్మానించారు.
మూతి' పలుకుబడి కథల సంపుటిని బాల్యమిత్రురాలు శ్రీమతి అమరపిని కృష్ణవేణి(పిల్లా) వారి భర్త కీ.శే అమరపిని నూకరాజు గారికి అంకితమిస్తూ ప్రచురించారు. ఈ రోజు విశాఖలోని వారి స్వగృహం లో బంధుమిత్రుల సమక్షంలో బుంగమూతి పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత శ్రీ కాశీవిశ్వనాథం పట్రాయుడు దంపతులను సన్మానించారు.


addComments
కామెంట్ను పోస్ట్ చేయండి