శాంతా-వసంతా ట్రస్ట్ వారి సౌజన్యంతో బాలల సాంస్కృతి కోత్సవాన్ని పురస్కరించుకునితెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ లో
విద్యార్థులకు జాతీయ. స్టాయిలో వివిధ పోటీలను నిర్వహించి, విజేతలను ఎంపికచేశారు. ఇందులో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ,రాజగోపాల్ పేటకు చెందిన విద్యార్థులు మొత్తం 7 బహుమతులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు
చిత్రలేఖనం లో ఖాత నందిని తృతీయ బహుమతి1000/,గౌరబోయిన సాహిత్య ప్రోత్సాహక బహుమతి500/ పుస్తక సమీక్షలో బండి వర్ష ప్రోత్సాహక బహుమతి500/పద్య కవితలో కిర్నివినీత్ ప్రోత్సాహక బహుమతిని 500/ గెలుచుకున్నారు.అప్పటికప్పుడే అంశాలను ప్రకటించి మరికొన్ని (వ్యాసరచన,వక్తృత్వ పోటీలను,పుస్తకసమీక్ష ,పాటల)
పోటీలను నిర్వహించగా...
వ్యాసరచన పోటీలో రంగు మేఘన ద్వితీయ బహుమతి1500/ ,అనంతొజు రమ్య తృతీయ బహుమతి 1000/పుస్తకసమీక్ష లో కిర్ని వినీత్ తృతీయ బహుమతి1000/ గెలుచుకున్నారు.ఆదివారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు సంస్థ నిర్వాహకులు డాక్టర్. చెన్నయ్యగారు,గరిపల్లి అశోక్ గారుఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు వరప్రసాద్ రెడ్డి గారు , డాక్టర్.కె వి. రమణాచారిగారు గారు, డాక్టర్ పత్తిపాక. మోహన్ గారలు నగదు బహుమతిని,మెమొంటో, సర్టిఫికెట్స్ తో విద్యార్థులను సన్మానించారు..ఈ సందర్భంగా
పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీ.కనకయ్య గారు , పాఠశాల సిబ్బంది బీరకాయలతిరుపతి,మురళి కృష్ణ ,బాలాంజనేయులు ,సతీష్,శంకర్,
శ్రీనివాస్ రెడ్డి,ఖాదర్ బాబా,
జ్యోతి,అరుణ ,అమ్మ ఆదర్శకమిటీ చైర్ పర్సన్ గారలువిజేతలైన విద్యార్థులను ,వీరికి శిక్షణ ఇచ్చిన తెలుగుఉపాధ్యాయిని
శివునూరి లలితను అభినందించారు.

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి