చదువు కుంటే సంస్కారం వస్తుందనిసంస్కారంతో యుక్తా యుక్త విచక్షణ తెలుస్తుందనివిజ్ఞానంతో సమాజ కల్యాణం జరుగుతుందని అనుకున్నానేటి సమాజాన మనిషి సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానంతోఆరచేతిలో పట్టే చరవాణి ద్వారా ప్రపంచ విషయాలను తెలుసుకున్నాఆకాశంలో చందమామ పై అడుగిడినాద్రవ్యరాశి శక్తినియమాన్ని ఉపయోగించి అణుబాంబు తయారుచేసినాగుండెమార్పు చేసి ప్రాణరక్షణ చేసినాయాంత్రిక రోబోలను తయారుచేసి సృష్టికి ప్రతిసృష్టి చేసినాఅధిక్యతకోసం విజ్ఞానంతో తయారుచేసిన అణుబాంబు వినాశనానికిఉపయోగించే అధికారంఎవరికి లేదువిజ్ఞానము సమాజకల్యాణం కావాలివినాశకరం కాకూడదులోకా సమస్తా సుఖినో భవంతు అన్న సనాతన ధర్మాన్ని పాటిద్దాంవసుధైకానికే ఆదర్శంగా నిలుద్దాం........!!..................................
విజ్ఞానం వినాశనకరం కాకూడదు:- కవిమిత్ర,సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి) -హైదరాబాద్
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి