ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామచంద్రునిఅయోధ్యలో చూడాలన్నదే నా ఆశయమనిజీవితాన ఆ కోరిక నెరవేరాలని మనసా వాచా కర్మణా కోరుకునిరామాలయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిరామచరిత్రను సాధారణ ప్రజలకు అందించినసంస్కృత పండితుడుడాక్టర్ రామ్ విలాస్ దాస్ వేదాంతి.భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యునిగాఅయోధ్య రామజన్మ భూమి ట్రస్ట్ సభ్యునిగాజీవితాంతం సన్యాసి వోలె జీవితం గడిపిఆశయం నెరవేరిన వేళ అనుదినం రామచరిత్ర చెబుతుమధ్యప్రదేశ్ రేవా లో రామాయణం చెప్పడానికివెళ్ళిఅస్వస్థతకు గురై తాను నమ్ముకున్న శ్రీరాముని దరిచేరిన పుణ్యశాలి.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా నివాళి అర్పించిఅయోధ్యలోనే తన వశిష్ఠ నివాస్ లో ప్రజల దర్శనం ఉంచితాను ఉద్యమించి సాధించిన రామజన్మభూమిఅయోధ్యలో అంతిమ సంస్కారం పొందిన మహానీయులువారికివే నేనందిస్తున్న అక్షర నివాళి....!!.............................
రామ్ విలాస్ వేదాంతి:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ -(పుష్యమి)-హైదరాబాద్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి