నేడు బంగ్లాదేశ్ లో జరుగుతున్నమైనారిటీలపై జరిగే హింసాత్మక చర్యలుమానవత్వానికే కళంకం తెచ్చేపరిస్థితి.సహనానికి, ఓర్పుకి ప్రేమతత్వానికి ప్రతీకగా నిలిచేహిందువులపై జరిగే మారణహోమంపవిత్ర దేవాలయాల కూల్చివేతమానభంగ,హత్యలు గత రెండు సంవత్సరాలయిజరుగుతున్న సంఘటనలు.దీపు చంద్రదాస్ అనే హిందు యువకుని కొట్టి చంపి దహనం చేయడంక్రూరత్వానికి పరాకాష్టబంగ్లాదేశ్ విమోచన కోసంఏబది సంవత్సరాల పూర్వంభారతీయులంతా ఏకమై పాటుపడ్డారని గుర్తులేదాప్రపంచ దేశాలన్ని ముక్త కంఠం తో వ్యతిరేకిస్తున్నారు.శాంతి సహనం కొంతవరకే శివాజీ మహరాజ్ ,రాణా ప్రతాప్ వారసులమని మరవకుదేశ రక్షణ, ప్రజా పరిరక్షణ కర్తవ్యమని పాలించే ప్రభుత్వం, దేశప్రజలుఈ హింసాత్మక సంఘటనలకు బదులు చెప్పే రోజు రానీయకువసుదైక కుటుంబమన్నదిమరువక"అహింసా పరమో ధర్మః"అన్నది పాటించిమానవత్వాన్ని మరవకు!!.(సుమారు రెండు సంవత్సరాలయి బంగ్లాదేశ్ హింసాత్మక సంఘటనలు చూస్తు నిన్న ఎంతో భవిష్యత్ గల దీపు చంద దాస్ అనే యువకుని అతిఘోరంగా హత్యచేసి దహనం చేసిన విషయం విని ఆర్ద్రత తో వ్రాసినది)...............................
ఏమిటీ మతోన్మాద హింసాత్మక ప్రవృత్తి?:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-హైదరాబాద్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి