భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భరతావనివిభిన్న సంస్కృతి సంప్రదాయల కలయికతెల్లదొరల కబంధ హస్తాలలో బందీగా నిలిచినభారతమాత దాస్య శృంఖలాలనుఎందరో దేశభక్తుల,త్యాగధనుల పోరాటానికిప్రేరణనిచ్చిన బంకింశ్చంద్ర చటర్జీ వ్రాసినవందేమాతరం గీతంపసిపిల్లలనుంచి పండుముదుసలి వరకుప్రభంజనంలా వ్యాపించికులమత, జాతిమత, లింగబేధాలకు అతీతంగాదేశప్రజలంతా ముక్తకంఠంతోమమేకమై నినందించివందేమాతరం, విప్లవం వర్ధిల్లాలి అనిబలిదానం చేసిన భగత్ సింగ్ ,అల్లూరి వంటి విప్లవ వీరులువిదేశీ వస్తు బహిష్కరణక్విట్ ఇండియా, దండి సత్యాగ్రహంలోవందేమాతరం అంటు మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయిపటేల్, సరోజనీ నాయిడు డాక్టర్ అంబేద్కర్వంటి ఎందరో మహానీయులు నినదించిబ్రిటిష్ దొరల సింహస్వప్నమై నిలచిననా జాతీయ గీతం వందేమాతరంవసుదైకానికే ఆదర్శంనూట ఏబది ఏండ్ల వందేమాతరంమా భారతీయుల గాయత్రీ మంత్రమే...!!వందేమాతరంభారతమాతాకి జై............................
వందేమాతరం.: -కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-హైదరాబాద్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి