ఆయన చెక్కిన శిల్పాలలో జీవకళ ఉట్టిపడుతుంది.ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టాట్యూ ఆఫ్ యూనిటినర్మదానది తీరాన నిర్మించినఉక్కు మనిషి నిష్కళంక దేశభక్తులుసర్ధార్ వల్లభాయి పటేల్ విగ్రహం.తెలంగాణ రాష్ట్ర రాజధానిహైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ అంబేద్కర్ స్మృతివనంలో నిర్మించినరాజ్యాంగశిల్పి కాంస్య విగ్రహంకర్ణాటకలోని విధాన సౌధలోని మహాత్మ గాంధీ ప్రతిమకురుక్షేత్రంలో కృష్ణార్జునులుఎన్నో ఎన్నెన్నో శిల్పాలకుప్రాణం పోసినరామ్ సతార్ మీరు అత్యున్నత పద్మశ్రీ ,పద్మభూషణ్ ఠాగూర్ పురస్కారాలకే వన్నె తెచ్చారుశతసంవత్సరాలు పూర్తి చేసుకునిమీరు శ్రీరామచంద్రుని దరి చేరడంబాధాకరమైన "జాతస్యహి ధృవో మృత్యు:" అని తెలిసిమీకివే సమర్పిస్తున్న నా అక్షర నివాళి..!!( ప్రపంచ ప్రసిద్ధ ఐక్యతామూర్తి రూపొందించిన రామ్ సతార్ డిసెంబర్ 18 వ తేదిన 101 వ సంవత్సరాల వయస్సులో శివైక్యం చెందిన సందర్భంగా వ్రాసినది)..............................
రామ్ సతార్ కు అక్షర నివాళి: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-హైదరాబాద్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి