మనల్ని మేల్కొలిపే కిలకిలా రవాలు కనుమరుగై పోతున్నాయిచెట్టులో తన గూడును నిర్మించుకునిసందడి చేసే పక్షులు చెట్లతో పాటుకనుమరుగై పోతున్నాయికాలానికనుగుణంగాసుమధురంగా తమ గాత్రాలతో మనల్నిమంత్ర ముగ్ధలను చేసే పక్షులు వాయుకాలుష్యంతోకనుమరుగై పోతున్నాయిప్రకృతి రమణీయతలకుచిరునామా పక్షులు అని మరచిపోతున్నామునవీన నాగరికత పేరుతో కృత్రిమ చెట్టును పూలనుచూడవలసి వస్తున్నదని మరచిపోతున్నాముపర్యావరణ సమతుల్యతను కాపాడే పక్షులనుకాపాడుకోవాల్సిన బాద్యత మన అందరిపై ఉన్నది.జాతీయ పక్షుల దినోత్సవ శుభాకాంక్షలు Jan 05=============================మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లాతెలంగాణా రాష్ట్రం
పక్షి: - మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218
• T. VEDANTA SURY
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి