గొప్పవాడినని అన్నీ నాకే తెలుసుననినలుగురికి సమాజాన చెప్పేముందుభగవాన్ రమణులు చెప్పినట్లునీవెవరో ముందు నిన్ను ప్రశ్నించుకోయుక్తాయుక్త విచక్షణ కలిగిన మనిషివిమంచి చెడులను తెలిసి ఆచరించకఎదుటివారికి చెప్పేటప్పుడుఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా అనివేమన చెప్పినట్లుఅంతరాత్మకి తెలుసునన్నది గుర్తుంచుకో.దేముడు ఎక్కడో లేడు అత్యతిష్ఠ దశాంగులం అన్నది సనాతనంఆత్మదర్పణమేనీవు చేసే ఏ పనికైన ఆత్మ సాక్షియే.పరిశుద్ధ ఆత్మ కలిగినవాడుపరమేశ్వర ప్రతిరూపమేజీవుడు, దేవుడు ఒకటే అన్నది తెలిసినప్పుడేస్థితప్రజ్ఞత చేకూరును!!..............................
ఆత్మ దర్పణం: - కవిమిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.(పుష్యమి) -విశాఖపట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి