ఆ పాలసముద్రం నుండి ఉచ్చేశ్ర్శమనే
ఉత్తమశ్వము, కౌస్తుభము అనే దివ్యమనణి
ఉత్తమమైన అమృతము వచ్చినాది
అమృతమును దేవతలు దైత్యులు చూసినారు
అట్టి సమయమందు రణము చేసి దేవతలు
అసురులను సంహరించినారు
ఇరుపక్షాన గోరయుద్ధము జరుగగా
ఆ రణములో ఇరుపక్షాల వారు మరణించినారు
అది చూసి మహావిష్ణువు మోహిని రూపం దాల్చి
దేవతలకు అమృతము అందించగా
వారంతా శక్తివంతులై అసురులను
అంతమొందించి విజయము పొందినారు
ఆ యుద్ధమున అదితి పుత్రులు దేవతలు
దీతిపుత్రులను అసురులను హతమార్చినారు
ఇంద్రుడు ధైత్యులను సంహరించి
రాజ్యాధికారము చేపట్టినాడు
అప్పుడు ఋషులను, చారనులను
నాగులను, దేవతలను సమస్త లోకాలను
ఇంద్రుడు సంతోషముతో పాలించెను
అది చూసిన ప్రకృతి పూలజల్లు కురిపించెను

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి