నూతన ప్రక్రియ: పంచపద;- .. కొప్పరపు తాయారు

  వీరేశలింగం పంతులు గారి రచన రాజశేఖరఛరిత్ర
======================================
1) మొదటి నవలగా కీర్తి కిరీటాలు ధరించినది
    
2) సంఘసంస్కరణ ,మూఢ విశ్వాసాలను ఎత్తి చూపింది 
3) మోసగించబడిన ఒక వ్యక్తి కథను చెబుతుంది 
4) ప్రజాదరణతో యూనివర్సిటీ పాఠ్య పుస్తకమైంది. 
5) ఇతర భాషలలోకి అనువాదము
    చేయబడింది__తార
      

కామెంట్‌లు