డెబ్బది సంవత్సరాల జీవితంలోతీపి జ్ఞాపకాలు మరువలేని సంఘటనలుసంవత్సరాంతంలో నాకు తోడు నీడగాఏభై ఏండ్లయి ఉన్న ధర్మపత్నితో చెబుతుఏ నిమిషానికి ఏమి జరుగునో అంటుఈ సంవత్సరం సంఘటనపహల్గాం దుర్ఘటనలో ముష్కరుల దాడిలో స్నేహితుని మరణంశాస్త్రవేత్తగా పని చేసిన నేను రోదసీ యానాం చేసిభారతావని జాతీయ పతాకం ఎగురవేసి కీర్తి ప్రతిష్టలుఇనుమడింప చేసిన శుభా0శు శుక్లాని చూసి ఆనందించన వేళ.ఆపరేషన్ సిందూర్, నూట ఏబది ఏండ్ల వందేమాతరం లో ప్రజల ఏకదాటిగా దేశభక్తి చాటడంక్రికెట్ లో పురుషుల ఐ.సి ఐ సి ఐ చాంపియన్ విజేతమొదటిసారి ప్రపంచ క్రికెట్ లో మహిళలు విజేతలవడంఅయోధ్యలో సనాతన ధర్మానికి ప్రతీకగా కాషాయ ధ్వజ ఎగురవేయడం.ప్రపంచ ప్రసిద్ధ కుంభమేళా విజయవంతందేశరక్షణ సనాతన ధర్మమే వసుదైకానికే ఆదర్శమని ఎన్నో ఎన్నెన్నో సంఘటనలురాబోయే సంవత్సరం మరెన్నో విజయాలతో ముందుకెళ్ళాలని'లోకా సమస్తా సుఖినో భవంతు' అన్న సనాతనధర్మానికి ప్రతీకగా అనుభూతులు ఆనందమయం కావాలనిభగవంతుని ప్రార్ధిస్తున్నా..!
కొత్త సంవత్సరానికి స్వాగతం:- కవి మిత్ర, సాహిత్య రత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.(పుష్యమి)-విశాఖ పట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి