చదువు ఈడు బాల....చెరువు ప్రక్క , బురద గుమ్మిలోచేపలను కొన్నిటినితెలివిగా పట్టింది !పట్టిన చేపలను బుట్టలో వేసుకుని...అమ్మ జూపుతు తాను ఇల్లిల్లు తిరిగెనో యేమో!చేప లన్ని సక్కగ చెల్లిపొతేనే...ఇంటిల్లి పాదికీ కూడు దొరికే నేమో...!!మోమున చిరు నవ్వు చెదరకపూర్తిగా అమ్ముడు పోయేవరకు....పట్టువదలని విక్రమార్కు డవునో... యే మో....!!*****
.చిత్ర స్పందన : - ... కోరాడ !
• T. VEDANTA SURY
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి