రామలక్ష్మణులు స్వచ్ఛమైన సూర్యకాంతులతోనిర్మలముగానున్న ప్రాతః కాలమునందుసంయోపనాది కార్యక్రమములను ముగించుకునివిశ్వామిత్రుని వెంట గంగానది తీరమునకు చేరినారుప్రతినిష్టాపరులు మహాత్ములు అయిన మునులు అందరూఒక చక్కని నావను తెచ్చి విశ్వామిత్రునికి ఇచ్చిరామలక్ష్మణులతో మీరు నావను అధిరోహించు స్వామివిశ్వామిత్రుడు మునులకు వీడ్కోలు పలికిరామలక్ష్మణులతో ఆ నావలో ప్రయాణించుతుండగాఅది మధ్య భాగంలో అలల తాకిడికి మహా ధ్వని వినబడగాఈ శబ్దము ఏమిటి స్వామి అని రాముడు అడిగినట
శ్రీమద్రామాయణం- బాలకాండము:--ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి