ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలపై కేరింగ్ ఎక్కువ: - ఈర్ల సమ్మయ్య
--ఊషన్నపల్లి పాఠశాలలో పిల్లలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కుల పంపిణీ ప్రభుత్వ పాఠశాలల్లోనే క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో పాటు పిల్లలపై కేరింగ్(శ్రద్ధ)ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. …
• T. VEDANTA SURY